Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.𝟒𝟎 వేల కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 09, 2026 5:42 PM హైదరాబాద్General
రూ.40 వేల కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్క చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు. మాటలు కాకుండా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...