Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ వాళ్లు పోరాటం చేయాల్సింది ఇక్కడ కాదు కేంద్రం మీద: పొన్నం ప్రభాకర్

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 09, 2026 3:48 PM AllGeneral
బీఏసీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామని మహేశ్వర్ రెడ్డికి చెప్పామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని అన్నారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంపై బీజేపీ నేతలు దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...