Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల త్యాగమే అమరావతికి పునాది

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:03 AM అమరావతిGeneral
రైతుల త్యాగమే అమరావతికి పునాది - Udayam
రాజధాని రైతుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే అమరావతి తిరిగి రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తుళ్లూరులో రామలింగేశ్వరస్వామి, బాలకోటేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ నెల 29 నుంచి సీడ్‌ యాక్సెస్‌ రహదారి మూడో దశ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...