వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ నియోజకవర్గంలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెల్లో ప్రజా పాలన' కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కార్యక్రమం ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

