Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4 బైక్‌లు చోరీ చేసిన బాలుడు పట్టివేత

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 6:38 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
4 బైక్‌లు చోరీ చేసిన బాలుడు పట్టివేత - Udayam
వ్యక్తిగత అవసరాల కోసం బైక్‌లు చోరీ చేస్తున్న 14 ఏళ్ల బాలుడిని మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. చెంగిచర్లకు చెందిన బాలుడు గత నెలలో 4 బైక్‌లు చోరీ చేసి, విక్రయించేందుకు బహిరంగ ప్రదేశంలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌హెచ్‌ఓ జలంధర్‌రెడ్డి పర్యవేక్షణలో క్రైమ్‌ టీమ్‌ బాలుడిని పట్టుకుని బైక్‌లను స్వాధీనం చేసుకుంది. బాలుడికి నోటీసులు జారీ చేసి జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుట హాజరుపరిచారు.

Comments

G
Loading comments...