Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలంబియాకు భారత్‌ భూకంప సహాయం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 4:19 PM ఆల్ ఇండియా జాతీయ
కొలంబియాకు భారత్‌ భూకంప సహాయం - Udayam
భూకంపం అనంతర సహాయక చర్యల కోసం కొలంబియాకు భారత్‌ 20 మెట్రిక్‌ టన్నుల సహాయ సామగ్రి తొలి విడతను పంపింది. మందులు, వైద్య పరికరాలు, తాత్కాలిక ఆశ్రయ సామగ్రి, పరిశుభ్రతకు అవసరమైన వస్తువులు ఇందులో ఉన్నాయి. కొలంబియా ప్రజలకు భారత్‌ అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. విపత్తు అనంతర పునరావాస చర్యలకు ఈ సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...