వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిమియాలో రష్యా సైనికుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. సహచర సైనికులపై కాల్పులు జరిపిన అనంతరం పౌరులపై కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడినట్లు సెవస్తోపోల్ ప్రాంత గవర్నర్ మిఖాయిల్ రజ్వొజాయేవ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
