Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోయాబీన్ సాగు మెరుగుకు భారత్-అమెరికా సంయుక్త ప్రాజెక్ట్...

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 2:50 PM అల్ ఇండియా అంతర్జాతీయ
సోయాబీన్ సాగు మెరుగుకు భారత్-అమెరికా సంయుక్త ప్రాజెక్ట్... - Udayam Digital
ఖచ్చితమైన సోయాబీన్ బ్రీడింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భారత్ (మీటీ), అమెరికా (ఎన్ఎస్ఎఫ్) సంయుప్తంగా ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా ప్రొఫెసర్‌కు భారీ నిధులు మంజూరయ్యాయి. స్మార్ట్ సెన్సార్లు, డ్రోన్ డేటా, కృత్రిమ మేధస్సును ఉపయోగించి పంటలు, నేల, వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

Comments

G
Loading comments...