Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత కార్మికుడి హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 12, 2026 2:05 PM రాజన్న సిరిసిల్లGeneral
నేత కార్మికుడి హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్ - Udayam
సిరిసిల్లలో నేత కార్మికుడు వెంగళ వెంకటేశ్‌ హత్య కేసులో మరో నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 6న మద్యంలో నైట్రేట్‌ కలిపి హత్య చేసినట్లు కేసు నమోదైంది. మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, సూర్య ప్రకాశ్‌, రమేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...