వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేయర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఏటూరునాగారంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. నిరసనకు బయలుదేరిన సర్వేయర్లను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఉద్యోగ భృతిగా నెలకు రూ.30 వేలు ఇవ్వాలని, ఎకరానికి రూ.60 చొప్పున చెల్లిస్తున్న పారితోషికం సరిపోదని సర్వేయర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

