వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాలకు చెందిన సైబర్ మోసం కేసు ప్రధాన నిందితుడిని హైదరాబాద్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతేడాది నుంచి నమోదైన కేసుల్లో ఇప్పటికే 55 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బ్యాంకు లావాదేవీలు రూ.వెయ్యి కోట్లు దాటినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Comments
Loading comments...
