వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 52 గ్రామాల్లో 3,18,968 ఎకరాలకు ఆరో విడత రీసర్వే చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రీసర్వే పూర్తయ్యాక వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు తప్పుల్లేని పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టి, అభ్యంతరాల పరిష్కారానికి 90 రోజుల గడువు ఇస్తారు. అనంతరం తుది భూ హక్కుల రికార్డులు సిద్ధం చేయనున్నారు.
Comments
Loading comments...
