Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు'

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 7:57 PM వికారాబాద్General
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు' - Udayam
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాల ఇళ్లను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో PSCS వైస్ చైర్మన్ అశోక్‌కుమార్, సర్పంచ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...