వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ L2 లో ఈశ్వరమ్మ అను మహిళ, రాజగోపాల్ అను వ్యక్తి వద్ద నాలుగు నెలల క్రితం అప్పు చేయడంతో అతని భార్య, సోదరుడు తమకు తక్షణమే డబ్బు చెల్లించాలని శనివారం ఉదయం దాడి చేశారన్నారు.
ఇల్లు అమ్మి ఇస్తామన్నా వినకుండా రాత్రిపూట మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడడం తో , అవమాన భారంతో, విషద్రావకం ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు భర్త నారాయణ తెలిపారు.
Comments
Loading comments...

