వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం మండలం ముస్తాబాద్కు చెందిన వృద్ధ దంపతుల వద్ద ఓ మహిళ రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో వివాదం ఏర్పడి పోలీసులను ఆశ్రయించారు. విచారణలో అప్పు తీసుకున్నట్లు అంగీకరించిన మహిళ ఆరు నెలల్లో చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు.
Comments
Loading comments...

