Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 04, 2026 3:18 PM ఆల్ ఇండియా జాతీయ
విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం - Udayam Digital
నీట్ పేపర్ లీకేజీ, రామాలయ విరాళాల చోరీ అంశాలపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళం కొనసాగింది. స్పీకర్ విజ్ఞప్తి చేసినా సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఈ నిరసనల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ట్యాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు, అప్రప్రియేషన్ బిల్లు-2026కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. అనంతరం సభను వాయిదా వేశారు.

Comments

G
Loading comments...