వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.4,50,988 కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పీఎం కిసాన్, సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్కు నిధులు కేటాయించారు.
పీఎం కిసాన్కు రూ.3.15 లక్షల కోట్లు, సముద్ర మంథన్కు రూ.84,084 కోట్లు, ఖేలో ఇండియాకు రూ.29,054 కోట్లు మంజూరు చేశారు. సౌర విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఆమోదం లభించింది.
Comments
Loading comments...
