వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్వీనగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల అనంతరం ఫోక్ డాన్స్ చేసిన ఉద్యోగులకు మెమోలు జారీ చేసినట్లు డీఎం సత్యంబాబు తెలిపారు. ‘రాను బొంబాయికి రాను’ పాటకు కొందరు ఉద్యోగులు నృత్యాలు చేయడంపై విమర్శలు రావడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం ఈ నృత్య కార్యక్రమం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

