వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఖైదీలు వాడుతున్న సిమ్కార్డుల్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసినవేనని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల్లో 300 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఏపీ సిమ్తో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై డీఐజీ జినేంద్ర ఖనగావి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

