Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

శ్రుతి రెడ్డి Jul 26, 2026 4:48 PM తిరుపతిabout 2 hours ago
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. హరి హరనాథ శర్మ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...