Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:41 AM జాతీయంGeneral
ఏపీ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి - Udayam
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌ఛార్జిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ పీవీ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్యం ఠాగూర్ స్థానంలో ఏఐసీసీ ఈ నియామకం చేపట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జులను మారుస్తూ పార్టీ హైకమాండ్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఏపీ బాధ్యతలను పీవీ మోహన్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...