వార్తలకు తిరిగి వెళ్లండి
నీతి ఆయోగ్ నూతన సీఈవోగా అనురాగ్ జైన్

నీతి ఆయోగ్ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ను కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
1989 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన అనురాగ్ జైన్, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...