వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు శాఖ నుండి ఎటువంటి
అనుమతులు లేని ర్యాలీలు,నిరసనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం అని మెరకముడిదాం మండలంబుధరాయవలస ఎస్సై లోకేశ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం చీపురుపల్లిలో వైసీపీ చేపడుతున్న ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు.
ఈ మేరకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ,సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసారు.నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

