వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం శ్రీపురం గ్రామ సమీపంలోని వంకలో సోమవారం రాము అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సగటు స్థలాన్ని పరిశీలించారు .
మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

