Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
dineshkumar Sep 20, 2026 1:42 PM చిత్తూరుGeneral
అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Udayam
చిత్తూరు జిల్లా కల్లూరు పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.90 లక్షల విలువైన 314 గ్రాముల బంగారం, 20 కిలోల వెండి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకృష్ణ జువెలర్స్ చోరీ కేసును ఛేదించి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...