Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లోక్‌సభలో ప్రవేశపెట్టిన యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు

రవళి దేవి Jul 27, 2026 12:33 PM అల్ ఇండియా జాతీయ
లోక్‌సభలో ప్రవేశపెట్టిన యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు - Udayam Digital
పేపర్ లీకులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించే ఉద్దేశంతో 2024 నాటి ప్రవేశ పరీక్షల చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల నడుమ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. నీట్ సహా పలు పరీక్షల పేపర్లు లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...