Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు మరో స్వర్ణం

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Jul 30, 2026 7:35 AM అల్ ఇండియా జాతీయ
భారత్‌కు మరో స్వర్ణం - Udayam Digital
కామన్వెల్త్ గేమ్స్‌ 2026 పారా అథ్లెటిక్స్‌లో భారత్‌ మరో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల 100 మీటర్ల టీ47 స్ప్రింట్‌లో దిలీప్‌ మహాదు గావిత్‌ అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. దిలీప్‌ 10.71 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణం సాధించాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్‌ రజత పతకం గెలిచి దేశానికి డబుల్‌ విజయాన్ని అందించాడు.

Comments

G
Loading comments...