వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదేకు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. రూ.27.5 కోట్ల విలువైన ఈ బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ అందించనుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 16న సీఎం చంద్రబాబు బస్సులను ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

