Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నా హజారే మౌన దీక్ష

కృష్ణ మూర్తి Jul 23, 2026 6:01 PM అల్ ఇండియా about 1 hour ago
అన్నా హజారే మౌన దీక్ష   - Udayam Digital
ఢిల్లీ నిరసనకారులకు మద్దతుగా మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో అన్నా హజారే రెండు గంటల పాటు మౌన ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ముగించుకుని రాలేగణ్ సిద్ధికి వెళ్లారు. ఈ ఆందోళన ద్వారా ఆయన విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం తన స్వగ్రామానికి పయనమైనట్లు సమాజిక వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...