వార్తలకు తిరిగి వెళ్లండి

మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో ప్రేమజంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను డొంగల సత్యసాగర్, షీలా అరుణగా గుర్తించారు.
ఇద్దరూ మైనర్లు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే వారు ఈఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సత్యసాగర్ సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

