వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితారెడ్డి, రాంరెడ్డి దంపతులకు 'గ్లోబల్ బెస్ట్ కపుల్ అవార్డు–2026' లభించింది.
గత 30 ఏళ్లుగా అనాథలు, దివ్యాంగులు, మహిళలకు అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు డాక్టర్ అనితారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

