వార్తలకు తిరిగి వెళ్లండి

బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ వ్యాప్తంగా 203 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సరిహద్దుల్లో 52 అంతర్రాష్ట్ర కేంద్రాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
రానున్న 15 రోజులు పశువుల సంతలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్వోపీని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

