వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురం పంచాయతీ కుమ్మరి వీధిలో అరుదైన అలుగు (పాంగోలిన్) జంతువు కనిపించింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని జంతువును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
చీమలు, చెదపురుగులను ఆహారంగా తీసుకునే అలుగు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత జాతిగా గుర్తింపు పొందిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

