వార్తలకు తిరిగి వెళ్లండి

9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అశోకనగర్ సెక్టార్లో తూర్పు వీధి అంగన్వాడీ కేంద్రంలో థీమ్–2లో భాగంగా “అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం – ఆహార నాణ్యత, పరిశుభ్రత” అంశంపై అవగాహన కార్యక్రమం మరియు ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎస్కె మెహబూబీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

