వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం అంచన్పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధే రాష్ట్రానికి పునాదని, ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించేందుకే ఈ భవనాలు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
