Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:14 AM అనంతపురంGeneral
ప్రైవేటు బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం - Udayam
బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...