వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అనకాపల్లి జిల్లా పోలీసులు మంగళవారం తనిఖీలను ముమ్మరం చేశారు. NH-16పై అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉల్లంఘనలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. సీఎస్ఆర్ కింద ఫార్మజెల్ సంస్థ 8 బ్రీత్ అనలైజర్లను పోలీసులకు అందజేసింది.
Comments
Loading comments...
