వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథ వృద్ధులకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. మధుసూదన్రావు అన్నారు. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా కల్వకుర్తి వృద్ధాశ్రమాన్ని శనివారం సాయంత్రం సందర్శించి వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
వారితో పాటలు పాడించి ఉత్సాహపరిచి, తిను బండరాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

