వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో యువకుడు మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల అరుణ్ (26) కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

