వార్తలకు తిరిగి వెళ్లండి
అమరచింత మున్సిపాలిటీలో అమృత్ 2.0 పైపైన్ పూడికతీత పనులు 8వ వార్డులో ప్రారంభమయ్యాయి. శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని కౌన్సిలర్ ఎం. రాజు తెలిపారు.
పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అమృత్ 2.0 పనులను ఆయన పర్య వేక్షించారు.
Comments
Loading comments...

