Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌లో అమృత్ భారత్ రైలు హాల్ట్

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:52 PM ఆసిఫాబాద్General
కాగజ్‌నగర్‌లో అమృత్ భారత్ రైలు హాల్ట్ - Udayam
కాగజ్‌నగర్‌కు ధన్‌బాద్–కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ (22363/22364)కు వారానికి ఒకసారి నిలుపుదల సదుపాయం కల్పించారు. ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్‌బాబు, ఎంపీ గోడం నగేశ్‌ కృషితో ఈ సదుపాయం లభించింది. ఆగస్టు 23న రైలు సేవా సమితి, బీజేపీ కార్యకర్తలు రైలుకు స్వాగతం పలికి లోకోపైలట్‌, టీసీ, ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

Comments

G
Loading comments...