వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి ఆయన పరేడ్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ బెటాలియన్ల పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ (NCC) కేడెట్ల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
Comments
Loading comments...

