వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ డివిజన్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారి పలాహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డీసీసీ కార్యదర్శులు, కార్యకర్తలు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

