Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం

సతీష్ కుమార్ Jul 25, 2026 10:11 AM అల్ ఇండియా about 2 hours ago
అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం - Udayam Digital
ప్రతికూల వాతావరణం కారణంగా గత ఆరు రోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర బాల్తాల్, పహల్గావ్ మార్గాల ద్వారా నేడు అధికారికంగా తిరిగి ప్రారంభమైంది. సురక్షిత యాత్ర కోసం భక్తులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. జమ్ము నుంచి కొత్తగా 6,269 మంది భక్తుల బృందం బయలుదేరింది.

Comments

G
Loading comments...