వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
అమరావతి ప్రాంతంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ అధికారులు గురు, శుక్రవారాల్లో మూడు లక్షల విత్తన బంతులను డ్రోన్ల ద్వారా వెదజల్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని కొండలపై 500 హెక్టార్లలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులను భాగస్వాములను చేసి వృక్ష పరిరక్షణపై అవగాహన కల్పించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

