వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిని హైదరాబాద్ ప్లస్గా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాలెడ్జ్ హబ్గా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగాను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బాబా రామ్దేవ్తో కలిసి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.
ఆధ్యాత్మికత, సంస్కృతిని జోడించి అమరావతిని ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టెక్నాలజీతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో అవసరమని, యువత ఈ రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

