వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో ఎపి సీఎం చంద్రబాబు నాయుడును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 22న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘అలయ్-బలయ్–2026’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించారు.
ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన చంద్రబాబు కార్యక్రమానికి తప్పకుండా వస్తానని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అలయ్-బలయ్ ప్రతీకగా నిలుస్తోందని దత్తాత్రేయ వివరించారు.
Comments
Loading comments...

