వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్లో కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు ఇంద్రానగర్లో నీరు నిల్వ ఉండటంతో బుధవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఏఈ అరుణ్తో పాటు లక్ష్మణ్, యాదగిరి, మహేందర్, నందిని, అను తదితరులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Comments
Loading comments...
