వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ బుజ్జమ్మ పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దేవనకొండ మండలంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, దేవనకొండ పరిధిలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని బుజ్జమ్మ విజ్ఞప్తి చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని బుజ్జమ్మ తెలిపారు.
Comments
Loading comments...

