Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రాల్లో నేటి నుంచి ప్రత్యామ్నాయ విత్తనాల విక్రయాలు

పవని రెడ్డి Jul 27, 2026 12:31 PM హైదరాబాద్తెలంగాణ
మండల కేంద్రాల్లో నేటి నుంచి ప్రత్యామ్నాయ విత్తనాల విక్రయాలు - Udayam Digital
వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల విత్తనాలను నేటి నుంచి ఈ నెల 29 వరకు మండల కేంద్రాల్లో ప్రభుత్వం విక్రయించనుంది. మొక్కజొన్న, కందులు, మినుములు, పెసలు, జొన్న, సజ్జ, ఆముదాలు తదితర నాణ్యమైన విత్తనాలు 1.50 లక్షల క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...